Wednesday, December 21, 2011

Curse Of Telangana

మాజీ మంత్రి కోమటిరెడ్డి కుమారుడు ప్రదీప్ రెడ్డి నిన్న రోడ్డు ప్రమదమలో ఈ లోకం విడిచి వెళ్ళాడు . కొడుకుని కొలిపోయిన ఆ తల్లి కి నా ప్రగాడ సంతాపం .

ఈ రోజు తన కొడుకు శవము ను చూసి కోమటిరెడ్డి పగలబడి ఏడుస్తున్నాడు ..... ఏడువు కోమటిరెడ్డి ఏడువు .... గుండెను బాదుకుంటూ ఏడువు ... గుండె పగిలేదాకా ఏడువు .... ఆ ఏడుపులో 700 మంది బిడ్డలను కొలిపోయిన తెలంగాణా తల్లుల పుత్రా శోకాన్ని కూడా ఒక్క సరి గుర్తు చేసుకో . ఆ తల్లుల కడుపు మంట కు మీ లాంటి రాజకీయ నాయకుల మోసపూరిత ఎత్తులే కారణం . నీకు పదవి ఉన్నపుడు , పోలిసుల తో , గుండాల తో తెలంగాణా విద్యార్దుల ఫై దమనకాండ సాగించావు .... ఆ ఫై ఆ విద్యార్దుల చావు కు కారణమయినావు . అట్టి బిడ్డలను ఉద్యమంలో కొలిపోయిన అమర వీరుల తల్లులు పెట్టిన " శాపమే " ఈ రోజు నీ కుటంబాన్ని వెంటాడి వెతదిడింది , నీకు పుత్రా శోకాన్ని మిగిలించింది .

వీడి లాగె రాజ్యదికరం ఉంది కాదని , డబ్బు మదం తో , మంది మార్బలం తో YS రాజశేకర్ రెడ్డి కూడా తెలంగాణా ప్రజలను భయబ్రంతులు చేసి , పేద రైతుల భూములు కబ్జా చేసి వారి జీవితాలతో ఆడుకున్నాడు , వారిని రోడ్డు పాలు చేసినాడు . ఆ తెలంగాణా పేద రైతులు పెట్టిన శాపానికి రుద్రకొండ అడువుల్లో కుక్క చావు చచ్చాడు . తెలంగాణా రాష్ట్రం తన పుట్టిన రోజు బహుమతి అని ప్రకటించి , ఇప్పుడు సాధ్యపడదు అని మొకం చాటేసి ఆ సోనియా గాంధీ నేడు కాన్సెర్ వ్యాది తో కొట్టుమిట్టాడుతుంది . నేడో-రేపు చావు కు దగ్గరలో ఉంది . ఆమె మోసం లో పాత్రదరుడైన హోం మినిస్టర్ చిదంబరం జైలు జీవితం గడిపేందుకు సిద్దమవుతున్నాడు . తెలంగాణా తల్లుల గర్భ శోకాన్ని కారణమైన అందరికి సహజ శిక్ష పడుతూనే ఉంది . మోసాలు చేసి వంచించే వారికీ సహజ శిక్ష తప్పదు, అనే గొప్ప పాఠం ఈ గటనలు మనకు నేరుపుతున్నాయి .ఇది మిగితా తెలంగాణా ద్రోహులకు ఒక గుణపాటం కావాలి .

No comments: