Monday, December 21, 2015

నేడు వైకుంట ఏకాదశి !!!


నేడు ముక్కోటి ఏకాదశి . ఈ రోజు వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారం తెరుస్తారు , ఆ ద్వారం గుండా  స్వామి వారి దర్శనం జర్గుతుంది . ఈ ద్వారం గుండా శ్రీ వారి దర్శనం చేస్కున్న వారికీ 'జననం - మరణం' నుండి  ముక్తి  లబిస్తుంది అని, స్వర్గం సిద్దిస్తుంది అని  హైందవుల విశ్వాసం .

భారత ఖండం లో  ఉత్తర ద్వార దివ్య ముహర్తం  21 డిసెంబర్ ఉదయం 3:00 గం.లు ప్రారంబం అవుతుంది.
అమెరికా , ఇంగ్లాండ్ లో 21 డిసెంబర్ నాడు , ఆస్ట్రేలియా ఖండం లో 22 డిసెంబర్ వైకుంట ఏకాదశి జరపబడును, మీ ప్రాంతం లో  ముహూర్తం కొరకు  మీ స్థానిక ఆలయాలను సంప్రదించండి .

No comments: